Big Change: నవంబర్ 1 నుంచి టెలికాం రంగంలో భారీ మార్పు.. ఇకపై మీకు నో టెన్షన్‌..!

2 hours ago 1

మెసేజ్ ట్రాకింగ్‌ను అమలు చేయాలని ఇటీవల TRAI టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ 1వ తేదీని నిర్ణయించింది. కొత్త టెలికాం నిబంధనలు వారం తర్వాత అమల్లోకి రానున్నాయి..

|

Updated on: Oct 26, 2024 | 9:08 PM

TRAI ఇటీవల టెలికాం నిబంధనలను మార్చింది. ఫేక్, స్పామ్ కాల్స్ నిరోధించడానికి ట్రాయ్‌ ప్రధానంగా నిబంధనలను తీసుకువచ్చింది. ట్రాయ్‌ చేసిన కొత్త మార్పులు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. అందుకే మీరు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ఏదైనా ఆపరేటర్‌కు కస్టమర్ అయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

TRAI ఇటీవల టెలికాం నిబంధనలను మార్చింది. ఫేక్, స్పామ్ కాల్స్ నిరోధించడానికి ట్రాయ్‌ ప్రధానంగా నిబంధనలను తీసుకువచ్చింది. ట్రాయ్‌ చేసిన కొత్త మార్పులు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. అందుకే మీరు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ఏదైనా ఆపరేటర్‌కు కస్టమర్ అయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

1 / 6

మెసేజ్ ట్రాకింగ్‌ను అమలు చేయాలని ఇటీవల ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ 1వ తేదీని నిర్ణయించింది. కొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

మెసేజ్ ట్రాకింగ్‌ను అమలు చేయాలని ఇటీవల ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ 1వ తేదీని నిర్ణయించింది. కొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

2 / 6

మెసేజ్ డిటెక్షన్ అంటే.. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే అన్ని ఫేక్ కాల్స్, మెసేజ్‌లను ఆపడానికి పనిచేసే సిస్టమ్ ఇది. నవంబర్ 1, 2024 నుండి మీ ఫోన్‌కి నకిలీ, స్పామ్ కాల్‌ల పర్యవేక్షణ పెరుగుతుంది. ఈ కొత్త TRAI నియమం నకిలీ కాల్‌లను గుర్తించడం, ట్రాక్ చేయడం సులభం చేస్తుంది.

మెసేజ్ డిటెక్షన్ అంటే.. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే అన్ని ఫేక్ కాల్స్, మెసేజ్‌లను ఆపడానికి పనిచేసే సిస్టమ్ ఇది. నవంబర్ 1, 2024 నుండి మీ ఫోన్‌కి నకిలీ, స్పామ్ కాల్‌ల పర్యవేక్షణ పెరుగుతుంది. ఈ కొత్త TRAI నియమం నకిలీ కాల్‌లను గుర్తించడం, ట్రాక్ చేయడం సులభం చేస్తుంది.

3 / 6

ఆగస్టు నెలలో అన్ని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్‌ నోటీసులు జారీ చేసింది. టెలిమార్కెటింగ్ లేదా ఏదైనా ప్రమోషన్‌కు సంబంధించిన బ్యాంకులు, ఇ-కామర్స్, ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని సందేశాలను బ్లాక్ చేయాలని TRAI తెలిపింది.

ఆగస్టు నెలలో అన్ని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్‌ నోటీసులు జారీ చేసింది. టెలిమార్కెటింగ్ లేదా ఏదైనా ప్రమోషన్‌కు సంబంధించిన బ్యాంకులు, ఇ-కామర్స్, ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని సందేశాలను బ్లాక్ చేయాలని TRAI తెలిపింది.

4 / 6

టెలిమార్కెటింగ్ సందేశాలు, కాల్‌లను నిరోధించాలని ట్రాయ్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సిస్టమ్‌ ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. అయితే, కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ఇది కొందరికి సమస్యగా మారుతుంది.

టెలిమార్కెటింగ్ సందేశాలు, కాల్‌లను నిరోధించాలని ట్రాయ్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సిస్టమ్‌ ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. అయితే, కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ఇది కొందరికి సమస్యగా మారుతుంది.

5 / 6

సమస్య ఏమిటంటే అవసరమైన బ్యాంకింగ్ సందేశాలు, ఓటీపీలను స్వీకరించడంలో ఇది ఆలస్యం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఆన్‌లైన్ చెల్లింపులు బ్లాక్ కావచ్చు. భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 1.5 నుండి 1.7 బిలియన్ల వాణిజ్య సందేశాలు వస్తున్నాయి.

సమస్య ఏమిటంటే అవసరమైన బ్యాంకింగ్ సందేశాలు, ఓటీపీలను స్వీకరించడంలో ఇది ఆలస్యం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఆన్‌లైన్ చెల్లింపులు బ్లాక్ కావచ్చు. భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 1.5 నుండి 1.7 బిలియన్ల వాణిజ్య సందేశాలు వస్తున్నాయి.

6 / 6

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article