IND Vs NZ: తోపు.. తురుమ్ అన్నారు.. కట్ చేస్తే.. కోచింగ్‌లో గంభీర్ అట్టర్ ప్లాప్

2 hours ago 1

సొంతగడ్డపై వరుస టెస్ట్ సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియాకు న్యూజిలాండ్‌ షాక్ ఇచ్చింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన భారత జట్టుకు 12 ఏళ్ల తర్వాత ఓటమి ఎదురైంది. స్వదేశంలో బ‌ల‌మైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికాల‌ను ఓడించిన భార‌త్‌ను..

|

Updated on: Oct 26, 2024 | 8:42 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో చేజార్చుకుంది. దీంతో న్యూజిలాండ్‌ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా టీమిండియాను.. ఆ జట్టు సొంతగడ్డపై ఓడించింది. నిజానికి, గౌతమ్ గంభీర్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తర్వాత, టీమిండియా చరిత్రలోనే పలు ఘోర పరాజయాలను చవిచూసింది.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో చేజార్చుకుంది. దీంతో న్యూజిలాండ్‌ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా టీమిండియాను.. ఆ జట్టు సొంతగడ్డపై ఓడించింది. నిజానికి, గౌతమ్ గంభీర్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తర్వాత, టీమిండియా చరిత్రలోనే పలు ఘోర పరాజయాలను చవిచూసింది.

1 / 10

2024 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడంతో.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత గౌతం గంభీర్‌కి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే గౌతమ్ గంభీర్ తక్కువ వ్యవధిలోనే టీమ్ ఇండియాకు ఎన్నో అవమానకరమైన రికార్డులను అందించాడు.

2024 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడంతో.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత గౌతం గంభీర్‌కి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే గౌతమ్ గంభీర్ తక్కువ వ్యవధిలోనే టీమ్ ఇండియాకు ఎన్నో అవమానకరమైన రికార్డులను అందించాడు.

2 / 10

గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా టీమిండియా తన తొలి విదేశీ పర్యటనను శ్రీలంకలో చేసింది. అతని హయాంలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమ్ ఇండియాకు శుభారంభం దక్కగా, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో 27 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారిగా శ్రీలంకపై ఓ వన్డే సిరీస్ ఓడిపోయింది.

గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా టీమిండియా తన తొలి విదేశీ పర్యటనను శ్రీలంకలో చేసింది. అతని హయాంలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమ్ ఇండియాకు శుభారంభం దక్కగా, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో 27 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారిగా శ్రీలంకపై ఓ వన్డే సిరీస్ ఓడిపోయింది.

3 / 10

అలాగే శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. నిజానికి టీమిండియా ఈ సిరీస్‌లోనే తొలిసారిగా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆలౌట్ అయింది.

అలాగే శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. నిజానికి టీమిండియా ఈ సిరీస్‌లోనే తొలిసారిగా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆలౌట్ అయింది.

4 / 10

గత 45 ఏళ్లలో భారత జట్టు ఏడాది వ్యవధిలో వన్డేలు గెలవలేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది టీమ్ ఇండియా కేవలం 3 వన్డేలు ఆడగా.. అందులో 2 ఓడిపోగా, 1 టై చేసుకుంది.

గత 45 ఏళ్లలో భారత జట్టు ఏడాది వ్యవధిలో వన్డేలు గెలవలేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది టీమ్ ఇండియా కేవలం 3 వన్డేలు ఆడగా.. అందులో 2 ఓడిపోగా, 1 టై చేసుకుంది.

5 / 10

ఇప్పుడు న్యూజిలాండ్‌పై టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోన్న సంగతి  తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడింది. దీంతో 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందు 1988లో న్యూజిలాండ్ భారత్‌లో టెస్టు గెలిచింది.

ఇప్పుడు న్యూజిలాండ్‌పై టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడింది. దీంతో 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందు 1988లో న్యూజిలాండ్ భారత్‌లో టెస్టు గెలిచింది.

6 / 10

అలాగే బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 19 ఏళ్ల తర్వాత టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు 2005లో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టీమిండియాను ఓడించింది.

అలాగే బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 19 ఏళ్ల తర్వాత టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు 2005లో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టీమిండియాను ఓడించింది.

7 / 10

న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో టీమిండియా 50 పరుగులకే ఆలౌట్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో టీమిండియా 50 పరుగులకే ఆలౌట్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

8 / 10

ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగిన పూణే టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో పాటు ఈ సిరీస్‌ను కూడా కోల్పోయింది. 12 ఏళ్ల తర్వాత భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగిన పూణే టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో పాటు ఈ సిరీస్‌ను కూడా కోల్పోయింది. 12 ఏళ్ల తర్వాత భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

9 / 10

 ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ విజయ పరంపరకు బ్రేక్ పడింది. 4335 రోజుల తర్వాత భారత్‌ స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ విజయ పరంపరకు బ్రేక్ పడింది. 4335 రోజుల తర్వాత భారత్‌ స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

10 / 10

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article