WTC 2025: డబ్ల్యూటీసీ మాన్‌స్టర్‌లు.. సెంచరీలతో దడపుట్టిస్తోన్న టీమిండియా బ్యాటర్లు

2 hours ago 2

5 Indian batters with astir hundreds successful WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్‌కు చేరేందుకు బంగ్లాదేశ్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి సంబంధించిన పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం 74 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచి 2 ఓడిపోగా, 1 మ్యాచ్ డ్రా చేసుకుంది.

|

Updated on: Sep 22, 2024 | 12:05 PM

 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్‌కు చేరేందుకు బంగ్లాదేశ్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి సంబంధించిన పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం 74 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచి 2 ఓడిపోగా, 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. టీమిండియా WTC 2025 ఫైనల్‌ను ఆడాలనుకుంటే, అది నిరంతరం బాగా రాణించవలసి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్స్ నుంచి సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదుగురు భారతీయ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Indian Batters Most Hundreds successful WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్‌కు చేరేందుకు బంగ్లాదేశ్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి సంబంధించిన పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం 74 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచి 2 ఓడిపోగా, 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. టీమిండియా WTC 2025 ఫైనల్‌ను ఆడాలనుకుంటే, అది నిరంతరం బాగా రాణించవలసి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్స్ నుంచి సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదుగురు భారతీయ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కింగ్ కోహ్లి బ్యాట్ అద్భుతంగా రాణించింది. కోహ్లి 37 మ్యాచ్‌లు ఆడిన 62 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో సహా 2258 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని వ్యక్తిగత స్కోరు 254* పరుగులుగా నిలిచింది. భారత్ తరపున డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు సాధించిన వ్యక్తుల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు.

5. విరాట్ కోహ్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కింగ్ కోహ్లి బ్యాట్ అద్భుతంగా రాణించింది. కోహ్లి 37 మ్యాచ్‌లు ఆడిన 62 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో సహా 2258 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని వ్యక్తిగత స్కోరు 254* పరుగులుగా నిలిచింది. భారత్ తరపున డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు సాధించిన వ్యక్తుల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు.

2 / 6

 బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడంతో రిషబ్ పంత్ ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 25 టెస్టులు ఆడిన పంత్ 43 ఇన్నింగ్స్‌ల్లో 1723 పరుగులు చేశాడు. అతని పేరిట 4 సెంచరీలు నమోదయ్యాయి. చాలా కాలం తర్వాత పంత్‌ టీమ్‌ఇండియా తరుపున టెస్టుల్లోకి వచ్చాడు.

4. రిషబ్ పంత్: బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడంతో రిషబ్ పంత్ ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 25 టెస్టులు ఆడిన పంత్ 43 ఇన్నింగ్స్‌ల్లో 1723 పరుగులు చేశాడు. అతని పేరిట 4 సెంచరీలు నమోదయ్యాయి. చాలా కాలం తర్వాత పంత్‌ టీమ్‌ఇండియా తరుపున టెస్టుల్లోకి వచ్చాడు.

3 / 6

 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. మయాంక్ 2019 నుంచి 2022 వరకు భారత్ తరపున 4 సెంచరీలు చేశాడు. ఈ కాలంలో అతను 19 మ్యాచ్‌లు ఆడాడు. అతను WTCలో 39.18 సగటుతో 1293 పరుగులు చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.

3. మయాంక్ అగర్వాల్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. మయాంక్ 2019 నుంచి 2022 వరకు భారత్ తరపున 4 సెంచరీలు చేశాడు. ఈ కాలంలో అతను 19 మ్యాచ్‌లు ఆడాడు. అతను WTCలో 39.18 సగటుతో 1293 పరుగులు చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.

4 / 6

 బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన తర్వాత, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ కంటే శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 5 సెంచరీలు సాధించి రెండో స్థానానికి చేరుకున్నాడు. 2020 నుంచి గిల్ 26 మ్యాచ్‌లలో 48 ఇన్నింగ్స్‌లలో 37.46 సగటుతో 1611 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐదు సెంచరీల్లో మూడు సెంచరీలను శుభ్‌మన్ సాధించాడు.

2. శుభ్‌మన్ గిల్: బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన తర్వాత, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ కంటే శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 5 సెంచరీలు సాధించి రెండో స్థానానికి చేరుకున్నాడు. 2020 నుంచి గిల్ 26 మ్యాచ్‌లలో 48 ఇన్నింగ్స్‌లలో 37.46 సగటుతో 1611 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐదు సెంచరీల్లో మూడు సెంచరీలను శుభ్‌మన్ సాధించాడు.

5 / 6

 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 56 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు సాధించాడు. అతను 48.35 సగటుతో 2563 పరుగులు చేశాడు.

1. రోహిత్ శర్మ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 56 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు సాధించాడు. అతను 48.35 సగటుతో 2563 పరుగులు చేశాడు.

6 / 6

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article