భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు ఏదో తెల్సా.? ఏ రూట్‌లోనంటే

1 hour ago 1

భారతదేశపు ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కేందుకు సిద్దమయింది. న్యూఢిల్లీ నుండి పాట్నా నగరాల మధ్య ఈ కొత్త వందే భారత్ నడవనుంది. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని..

|

Updated on: Oct 25, 2024 | 4:57 PM

సాధారణంగా దూర ప్రాంతాల రైలు ప్రయాణం.. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ దూరం కూడా దగ్గరయ్యింది. కానీ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఓ వందేభారత్ రైలు ఉంది.. అదేంటో తెల్సా

సాధారణంగా దూర ప్రాంతాల రైలు ప్రయాణం.. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ దూరం కూడా దగ్గరయ్యింది. కానీ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఓ వందేభారత్ రైలు ఉంది.. అదేంటో తెల్సా

1 / 5

ఢిల్లీ టూ పాట్నా.. భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఈ రెండు నగరాల మధ్య నడవనుంది. ఈ సిటీల మధ్య ఉన్న 1000 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 11 గంటల 35 నిమిషాలలో కవర్ చేస్తుంది వందేభారత్.

ఢిల్లీ టూ పాట్నా.. భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఈ రెండు నగరాల మధ్య నడవనుంది. ఈ సిటీల మధ్య ఉన్న 1000 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 11 గంటల 35 నిమిషాలలో కవర్ చేస్తుంది వందేభారత్.

2 / 5

ఈ రైలు అక్టోబర్ 30న పట్టాలెక్కనుండగా.. న్యూఢిల్లీ నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం నడవనుండగా.. పాట్నా నుంచి సోమవారం, గురువారం నడవనుంది.

ఈ రైలు అక్టోబర్ 30న పట్టాలెక్కనుండగా.. న్యూఢిల్లీ నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం నడవనుండగా.. పాట్నా నుంచి సోమవారం, గురువారం నడవనుంది.

3 / 5

ఢిల్లీ నుంచి ప్రతీ రోజు ఉదయం 8.25 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్.. పాట్నాకి రాత్రి 8 గంటలకు చేరుతుంది. అలాగే పాట్నా నుంచి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. ఢిల్లీకి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది.

ఢిల్లీ నుంచి ప్రతీ రోజు ఉదయం 8.25 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్.. పాట్నాకి రాత్రి 8 గంటలకు చేరుతుంది. అలాగే పాట్నా నుంచి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. ఢిల్లీకి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది.

4 / 5

ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 4,655గా ఉంది. ఈ రైలు కాన్పూర్, ప్రయాగరాజ్, దీన్‌డయల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్, అరా జంక్షన్ స్టాప్‌లలో ఆగుతుంది.

ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 4,655గా ఉంది. ఈ రైలు కాన్పూర్, ప్రయాగరాజ్, దీన్‌డయల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్, అరా జంక్షన్ స్టాప్‌లలో ఆగుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article