ఉప్పల్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేస్తూ భారీ స్కోరు సాధించారు. సంజూ శాంసన్ ( 47 బంతుల్లో 111, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( 35 బంతుల్లో 75, 8 ఫోర్లు, 5 సిక్సులు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్స్ లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో34, 1 ఫోర్, 4 సిక్స్ లు) కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు.
Team India
ఉప్పల్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేస్తూ భారీ స్కోరు సాధించారు. సంజూ శాంసన్ ( 47 బంతుల్లో 111, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( 35 బంతుల్లో 75, 8 ఫోర్లు, 5 సిక్సులు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్స్ లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో34, 1 ఫోర్, 4 సిక్స్ లు) కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఒకానొక దశలో టీమిండియా బ్యాటర్ల జోరు చూస్తుంటే అంతర్జాతీయ టీ20ల్లో భారీ స్కోరు రికార్డు బద్దలవుతుందని చాలా మంది భావిం చారు. ఆఖర్లో బ్యాటర్లు తడబడడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (314) కొద్ది దూరంలో నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి
A six from the day lad to decorativeness the innings disconnected successful style! 🥳#TeamIndia decorativeness with 297/6 connected committee 🔥
Live – https://t.co/ldfcwtHGSC#TeamIndia | #INDvBAN | @rinkusingh235 | @IDFCFIRSTBank pic.twitter.com/HkaIzoR0Kh
— BCCI (@BCCI) October 12, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..